నిరుపేదలకు స్థలాలిచ్చి, ఇళ్లు నిర్మించి ఇస్తామని గత వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు జగనన్న కాలనీ ఏర్పాటు కోసం నల్లమాడ సమీపంలోని పాతరకుంట వద్ద ప్రభుత్వ భూమితో పాటు, 18 ఎకరాల ప్రైవేటు భూములు సే కరించారు. ఆ భూమిలో చిన్నచిన్న గుట్టలు, బండరాళ్లు అధికంగా ఉం డేవి.
నిరుపేదలకు స్థలాలిచ్చి, ఇళ్లు నిర్మించి ఇస్తామని గత వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు జగనన్న కాలనీ ఏర్పాటు కోసం నల్లమాడ సమీపంలోని పాతరకుంట వద్ద ప్రభుత్వ భూమితో పాటు, 18 ఎకరాల ప్రైవేటు భూములు సే కరించారు. ఆ భూమిలో చిన్నచిన్న గుట్టలు, బండరాళ్లు అధికంగా ఉం డేవి.