‘ఆ భూములు మాకే ఇవ్వండి’

తమకు 50 ఏళ్ల క్రితం ల్యాం డ్‌ సీలింగ్‌ పథకం 1970లో పట్టాలు మంజూరు చేశారని, ఆ భూ ములు తమకే దక్కేలా చర్యలు తీసుకోవాలని మండలంలోని అంచనహాలు గ్రామానికి చెందిన 70 మంది రైతులు డిప్యూటి తహసీల్దారు చంద్రశేఖర్‌రావుకు శుక్రవారం వినతి పత్రం అందించారు.

‘ఆ భూములు మాకే ఇవ్వండి’
తమకు 50 ఏళ్ల క్రితం ల్యాం డ్‌ సీలింగ్‌ పథకం 1970లో పట్టాలు మంజూరు చేశారని, ఆ భూ ములు తమకే దక్కేలా చర్యలు తీసుకోవాలని మండలంలోని అంచనహాలు గ్రామానికి చెందిన 70 మంది రైతులు డిప్యూటి తహసీల్దారు చంద్రశేఖర్‌రావుకు శుక్రవారం వినతి పత్రం అందించారు.