పీవోకే సహా కశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలిపేయండి.. బ్రిటన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో సహా జమ్మూ కశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో విలీనం చేయాలని బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ సూచించారు. అయితే, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను ముందే రద్దు చేసి ఉంటే కశ్మీరీ పండితులపై ఊచకోతలు, ఉగ్రవాదం విస్తరణ జరిగేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో పాక్‌కు ఆయన చురకలు అంటించారు. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే కాల్పుల విరమణ ఒప్పందం నీరుగారుతుందని పాకిస్థాన్‌ను హెచ్చరించారు.

పీవోకే సహా కశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలిపేయండి.. బ్రిటన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో సహా జమ్మూ కశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో విలీనం చేయాలని బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ సూచించారు. అయితే, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను ముందే రద్దు చేసి ఉంటే కశ్మీరీ పండితులపై ఊచకోతలు, ఉగ్రవాదం విస్తరణ జరిగేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో పాక్‌కు ఆయన చురకలు అంటించారు. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే కాల్పుల విరమణ ఒప్పందం నీరుగారుతుందని పాకిస్థాన్‌ను హెచ్చరించారు.