మామిడి పండ్ల ఎగుమతితో రెట్టింపు ఆదాయం

జిల్లాలో మేలు రకాలైన మా మిడి పండ్లు సాగవుతున్నాయని, వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తే రైతులు రెట్టింపు ఆదాయం పొందే అవకాశం ఉందని జిల్లా ఉద్యాన అధికారి అనీత అన్నారు. ఎగుమతులపై ఆసక్తిగా ఉన్న రైతులకు అ పేడా సహకారంతో, ఉద్యాన శాఖ తగిన గైడెన్స్‌తో పాటు ప్రోత్సాహం ఇస్తుందన్నారు.

మామిడి పండ్ల ఎగుమతితో రెట్టింపు ఆదాయం
జిల్లాలో మేలు రకాలైన మా మిడి పండ్లు సాగవుతున్నాయని, వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తే రైతులు రెట్టింపు ఆదాయం పొందే అవకాశం ఉందని జిల్లా ఉద్యాన అధికారి అనీత అన్నారు. ఎగుమతులపై ఆసక్తిగా ఉన్న రైతులకు అ పేడా సహకారంతో, ఉద్యాన శాఖ తగిన గైడెన్స్‌తో పాటు ప్రోత్సాహం ఇస్తుందన్నారు.