వైసీపీ పనైపోయింది : ఎమ్మెల్యే

నియోజకవర్గంలో వైసీపీ పని అయిపోయిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. గురువారం స్థానిక ప్రజావేదిక వద్ద ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మండలంలోని పాపంపల్లికి చెందిన 11 యాదవ కుటుంబాల సభ్యులు వైసీపీ నుంచి టీడీపీలో చేశారు.

వైసీపీ పనైపోయింది : ఎమ్మెల్యే
నియోజకవర్గంలో వైసీపీ పని అయిపోయిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. గురువారం స్థానిక ప్రజావేదిక వద్ద ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మండలంలోని పాపంపల్లికి చెందిన 11 యాదవ కుటుంబాల సభ్యులు వైసీపీ నుంచి టీడీపీలో చేశారు.