సింగపూర్ పార్లమెంటులో భారత సంతతి వ్యక్తులు..ఇద్దరిని నామినేట్ చేసిన ఆ దేశ అధ్యక్షుడు షణ్ముగరత్నం

సింగపూర్‌‌‌‌‌‌‌‌: భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు సింగపూర్‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్​కు నామినేట్​అయ్యారు. నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ (ఎన్‌‌‌‌‌‌‌‌ఎమ్‌‌‌‌‌‌‌‌పీలు)గా మొత్తం 9 మందిని సింగపూర్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం ప్రతిపాదించారు.

సింగపూర్ పార్లమెంటులో భారత సంతతి వ్యక్తులు..ఇద్దరిని నామినేట్ చేసిన ఆ దేశ అధ్యక్షుడు షణ్ముగరత్నం
సింగపూర్‌‌‌‌‌‌‌‌: భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు సింగపూర్‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్​కు నామినేట్​అయ్యారు. నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ (ఎన్‌‌‌‌‌‌‌‌ఎమ్‌‌‌‌‌‌‌‌పీలు)గా మొత్తం 9 మందిని సింగపూర్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం ప్రతిపాదించారు.