Andhra Pradesh: రెండేళ్ల పగ.. రెండు హత్యలు.. 12 మంది అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?

ఎమ్మిగనూరు మండలంలో పెను సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. కందనాతి గ్రామంలో ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన నిందితులు.. సినీ ఫక్కీలో రెండేళ్లు వేచి చూసి మరీ జరిపిన ఈ కిరాతక హత్యకాండ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. నీటి గొడవతో మొదలైన చిన్న వివాదం.. రెండు ప్రాణాలను బలిగొని, చివరకు జంట హత్యల రక్తపాతానికి ఎలా దారితీసింది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Andhra Pradesh: రెండేళ్ల పగ.. రెండు హత్యలు.. 12 మంది అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?
ఎమ్మిగనూరు మండలంలో పెను సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. కందనాతి గ్రామంలో ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన నిందితులు.. సినీ ఫక్కీలో రెండేళ్లు వేచి చూసి మరీ జరిపిన ఈ కిరాతక హత్యకాండ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. నీటి గొడవతో మొదలైన చిన్న వివాదం.. రెండు ప్రాణాలను బలిగొని, చివరకు జంట హత్యల రక్తపాతానికి ఎలా దారితీసింది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..