Andhra Pradesh: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బు జమ.. మంత్రి కీలక ప్రకటన
Andhra Pradesh: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బు జమ.. మంత్రి కీలక ప్రకటన
ఏపీలో ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఆయన ధాన్యం సేకరణ పురోగతిని, గత ప్రభుత్వ బకాయిల చెల్లింపులను వివరించారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త సంస్కరణల గురించి కీలక విషయాలు చెప్పారు.
ఏపీలో ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఆయన ధాన్యం సేకరణ పురోగతిని, గత ప్రభుత్వ బకాయిల చెల్లింపులను వివరించారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త సంస్కరణల గురించి కీలక విషయాలు చెప్పారు.