ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ... రెగ్యులర్ చెక్ అప్ అన్న డాక్టర్లు
ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ... రెగ్యులర్ చెక్ అప్ అన్న డాక్టర్లు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సోమవారం ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చేరారు. ఆమె కొంతకాలంగా దగ్గు సమస్యతో బాధపడుతున్నారని డాక్టర్లు తెలిపారు. ఇందులో భాగంగా రెగ్యులర్ చెక్ అప్ కోసం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని చెప్పారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సోమవారం ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చేరారు. ఆమె కొంతకాలంగా దగ్గు సమస్యతో బాధపడుతున్నారని డాక్టర్లు తెలిపారు. ఇందులో భాగంగా రెగ్యులర్ చెక్ అప్ కోసం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని చెప్పారు.