రథసప్తమి వేడుకల్లో భక్తుల సౌకర్యానికే ప్రాధాన్యం

During the Rathasaptami celebrations అరసవల్లిలో ఈ నెల 19 నుంచి వారం రోజులపాటు నిర్వహించనున్న రథసప్తమి వేడుకల్లో భక్తుల సౌకర్యానికే ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం అరసవల్లిలో ఏర్పాట్లను ఎస్పీ మహేశ్వరరెడ్డితో కలిసి పరిశీలించారు.

రథసప్తమి వేడుకల్లో భక్తుల సౌకర్యానికే ప్రాధాన్యం
During the Rathasaptami celebrations అరసవల్లిలో ఈ నెల 19 నుంచి వారం రోజులపాటు నిర్వహించనున్న రథసప్తమి వేడుకల్లో భక్తుల సౌకర్యానికే ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం అరసవల్లిలో ఏర్పాట్లను ఎస్పీ మహేశ్వరరెడ్డితో కలిసి పరిశీలించారు.