kumaram bheem asifabad- అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలి

అధికారులు అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని నీతి ఆయోగ్‌ ప్రత్యేకాధికారి రజిత్‌కుమార్‌ సైని అన్నారు. తిర్యాణి మండ లంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయబద్ధంగా మహిళలు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి కుమరం భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు

kumaram bheem asifabad- అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలి
అధికారులు అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని నీతి ఆయోగ్‌ ప్రత్యేకాధికారి రజిత్‌కుమార్‌ సైని అన్నారు. తిర్యాణి మండ లంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయబద్ధంగా మహిళలు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి కుమరం భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు