MPP seat won by TDP బాడంగి ఎంపీపీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఇక్కడి పాలకవర్గం మైనారిటీలో పడడంతో కొద్దిరోజులుగా అవిశ్వాసంపై చర్చలు జరుగుతున్నాయి. కోడూరు ఎంపీటీసీ సభ్యురాలు మరిపి శ్రీదేవి, గూడెపువలస ఎంపీటీసీ సభ్యుడు పూడి సింహాచలం ఇటీవల టీడీపీలో చేరడంతో టీడీపీ మద్దతు సభ్యుల సంఖ్య తొమ్మిదికి చేరింది.
MPP seat won by TDP బాడంగి ఎంపీపీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఇక్కడి పాలకవర్గం మైనారిటీలో పడడంతో కొద్దిరోజులుగా అవిశ్వాసంపై చర్చలు జరుగుతున్నాయి. కోడూరు ఎంపీటీసీ సభ్యురాలు మరిపి శ్రీదేవి, గూడెపువలస ఎంపీటీసీ సభ్యుడు పూడి సింహాచలం ఇటీవల టీడీపీలో చేరడంతో టీడీపీ మద్దతు సభ్యుల సంఖ్య తొమ్మిదికి చేరింది.