ఆపరేషన్ సిందూర్‌ను ఆపడానికి అమెరికాలో పాక్‌ లాబీయింగ్.. వెలుగులోకి సంచలన విషయాలు

గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడి.. 26 మంది అమాయకుల ప్రాణాలను తీశారు. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన పాక్‌లోని ఉగ్రస్థావరాలపై ధ్వంసం చేసింది. అయితే, భారత్ సైనిక చర్యను ఆపడానికి పాకిస్థాన్ అమెరికాలో తీవ్రంగా లాబీయింగ్ చేసింది. అమెరికా అధికారులతో 60కి పైగా సమావేశాలు, భారీ ఖర్చుతో ప్రచారాలు చేసింది. కశ్మీర్ వివాదం, ప్రాంతీయ భద్రతపై చర్చించి, భారత్‌ను నియంత్రించాలని కోరింది. ఈ ప్రయత్నాలు అమెరికా-పాకిస్థాన్ సంబంధాల్లో మార్పు తెచ్చాయని పత్రాలు వెల్లడిస్తున్నాయి.

ఆపరేషన్ సిందూర్‌ను ఆపడానికి అమెరికాలో పాక్‌ లాబీయింగ్.. వెలుగులోకి సంచలన విషయాలు
గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడి.. 26 మంది అమాయకుల ప్రాణాలను తీశారు. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన పాక్‌లోని ఉగ్రస్థావరాలపై ధ్వంసం చేసింది. అయితే, భారత్ సైనిక చర్యను ఆపడానికి పాకిస్థాన్ అమెరికాలో తీవ్రంగా లాబీయింగ్ చేసింది. అమెరికా అధికారులతో 60కి పైగా సమావేశాలు, భారీ ఖర్చుతో ప్రచారాలు చేసింది. కశ్మీర్ వివాదం, ప్రాంతీయ భద్రతపై చర్చించి, భారత్‌ను నియంత్రించాలని కోరింది. ఈ ప్రయత్నాలు అమెరికా-పాకిస్థాన్ సంబంధాల్లో మార్పు తెచ్చాయని పత్రాలు వెల్లడిస్తున్నాయి.