మోదీ, షాలపై జేఎన్‌యూలో అనుచిత నినాదాలు.. ఉమర్, ఇమామ్‌లకు బెయిల్ రాకపోవడంతో నిరసనలు

ఢిల్లీ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడంతో జేఎన్‌యూలో నిరసనలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా జేఎన్‌యూ విద్యార్థులు చేసిన నినాదాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ముస్లింలపై వివక్షగా కాంగ్రెస్ అభివర్ణించగా.. దేశ వ్యతిరేక శక్తుల అసహనంగా బీజేపీ పేర్కొంది. దీంతో అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై రాజకీయ పక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది.

మోదీ, షాలపై జేఎన్‌యూలో అనుచిత నినాదాలు.. ఉమర్, ఇమామ్‌లకు బెయిల్ రాకపోవడంతో నిరసనలు
ఢిల్లీ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడంతో జేఎన్‌యూలో నిరసనలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా జేఎన్‌యూ విద్యార్థులు చేసిన నినాదాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ముస్లింలపై వివక్షగా కాంగ్రెస్ అభివర్ణించగా.. దేశ వ్యతిరేక శక్తుల అసహనంగా బీజేపీ పేర్కొంది. దీంతో అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై రాజకీయ పక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది.