అట్టహాసంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పౌరస ఫరాల శాఖ అధికారులు కొనుగోళ్లను మరిచారు. వారి నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పండించిన ధాన్యాన్ని ఎక్కడ విక్రయించాలో దిక్కుతోచక అయోమంలో ఉన్నారు.
అట్టహాసంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పౌరస ఫరాల శాఖ అధికారులు కొనుగోళ్లను మరిచారు. వారి నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పండించిన ధాన్యాన్ని ఎక్కడ విక్రయించాలో దిక్కుతోచక అయోమంలో ఉన్నారు.