భూమి, పర్యావరణ పరిరక్షణలో బయోచార్ కీలకం

భూమితో పాటు పర్యావరణ పరిరక్షణలో బయోచార్​ కీలక భూమిక పోషిస్తోందని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​ తెలిపారు. చుంచుపల్లి మండలం గరిమెళ్లపాడులోని నర్సరీలో బయోచార్​ వినియోగంపై మంగళవారం నిర్వహించిన ఉచిత శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు.

భూమి, పర్యావరణ పరిరక్షణలో బయోచార్ కీలకం
భూమితో పాటు పర్యావరణ పరిరక్షణలో బయోచార్​ కీలక భూమిక పోషిస్తోందని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​ తెలిపారు. చుంచుపల్లి మండలం గరిమెళ్లపాడులోని నర్సరీలో బయోచార్​ వినియోగంపై మంగళవారం నిర్వహించిన ఉచిత శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు.