మూడింట ఒకవంతు నీరు కలుషితం..జల్ జీవన్ మిషన్ రిపోర్ట్లో వెల్లడి
మూడింట ఒకవంతు నీరు కలుషితం..జల్ జీవన్ మిషన్ రిపోర్ట్లో వెల్లడి
మధ్యప్రదేశ్లో తాగునీరు నిశ్శబ్ద ప్రజారోగ్య ముప్పుగా మారింది. ఇటీవల కలుషిత నీరు తాగి 10 మంది మృతిచెందిన ఘటన మరువకముందే డ్రింకింగ్ వాటర్కు సంబంధించిన దిగ్భ్రాంతికర సమాచారం బయటకు వచ్చింది.
మధ్యప్రదేశ్లో తాగునీరు నిశ్శబ్ద ప్రజారోగ్య ముప్పుగా మారింది. ఇటీవల కలుషిత నీరు తాగి 10 మంది మృతిచెందిన ఘటన మరువకముందే డ్రింకింగ్ వాటర్కు సంబంధించిన దిగ్భ్రాంతికర సమాచారం బయటకు వచ్చింది.