భద్రాద్రి జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారంలో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ అండర్–-17 నేషనల్లెవల్ కబడ్డీ ట్రోఫీని రాజస్తాన్ టీమ్ దక్కించుకుంది. ఆదివారం జరిగిన సెమీస్లో తెలంగాణపై ఉత్తర్ప్రదేశ్, హరియాణాపై రాజస్తాన్ గెలిచి ఫైనల్కు చేరాయి.
భద్రాద్రి జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారంలో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ అండర్–-17 నేషనల్లెవల్ కబడ్డీ ట్రోఫీని రాజస్తాన్ టీమ్ దక్కించుకుంది. ఆదివారం జరిగిన సెమీస్లో తెలంగాణపై ఉత్తర్ప్రదేశ్, హరియాణాపై రాజస్తాన్ గెలిచి ఫైనల్కు చేరాయి.