కొత్తగూడెంలో పర్యటించిన.. రాష్ట్ర స్థాయి అప్రైజల్ కమిటీ

సింగరేణి కాలరీస్​ కొత్తగూడెం ఏరియాలో రాష్ట్ర స్థాయి అప్రైజల్​ కమిటీ సభ్యులు సోమవారం పర్యటించారు. ఏరియాలోని పద్మావతి ఖని మైన్​ మేనేజర్​ ఆఫీస్​లో మైన్​కు సంబంధించి వివరాలను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు.

కొత్తగూడెంలో పర్యటించిన.. రాష్ట్ర స్థాయి అప్రైజల్ కమిటీ
సింగరేణి కాలరీస్​ కొత్తగూడెం ఏరియాలో రాష్ట్ర స్థాయి అప్రైజల్​ కమిటీ సభ్యులు సోమవారం పర్యటించారు. ఏరియాలోని పద్మావతి ఖని మైన్​ మేనేజర్​ ఆఫీస్​లో మైన్​కు సంబంధించి వివరాలను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు.