బీసీ రిజర్వేషన్ లు కల్పించకుంటే.. కాంగ్రెస్ కు ఇవే చివరి ఎన్నికలు : ఆర్.కృష్ణయ్య
బీసీ రిజర్వేషన్ లు కల్పించకుంటే.. కాంగ్రెస్ కు ఇవే చివరి ఎన్నికలు : ఆర్.కృష్ణయ్య
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలవుతాయని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలవుతాయని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.